మిర్దాపల్లి–దేగాం బ్రిడ్జ్‌పై వరద ఉధృతి

by velandi.Saikiran |

మిర్దాపల్లి–దేగాం గ్రామాలను కలిపే లోలెవెల్‌ బ్రిడ్జ్‌పై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర

మిర్దాపల్లి–దేగాం బ్రిడ్జ్‌పై వరద ఉధృతి
X

దిశ, ఆలూర్: మిర్దాపల్లి–దేగాం గ్రామాలను కలిపే లోలెవెల్‌ బ్రిడ్జ్‌పై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లి ఈ బ్రిడ్జ్‌పై వరద ఉధృతంగా పోతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఆ బ్రిడ్జ్‌పై ప్రయాణించవద్దని ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.

Next Story