5085 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్

by Muthe.Rajitha |   (  Updated:2025-11-14 04:55:43  IST  )

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి.

5085 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్
X

దిశ, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతల మధ్యే అసలు పోటీ నడుస్తోంది. ఇప్పటి వరకు ఓట్ల లెక్కింపు 3 రౌండ్లు పూర్తి కాగా.. అన్ని రౌండ్లలోనూ నవీన్ యాదవ్ పూర్తి ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. మొదటి రౌండ్ లో కేవలం 68 ఓట్ల మెజారిటీని సాధించిన నవీన్ యాదవ్.. రెండో రౌండ్లో 2217 ఓట్లతో, మూడో రౌండ్లో 2800 ఓట్ల ఆధిక్యంతో.. మొత్తం 3 రౌండ్లలో 5085 ఓట్ల మెజారిటీతో దూసుకు పోతున్నారు.

Read More..

Live Updates : బిహార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్

Jubilee Hills: మూడో రౌండ్ కౌంటింగ్.. అనూహ్యంగా ఆధిక్యంలోకి వచ్చిన బీఆర్ఎస్

Next Story