- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుదాఘాతంతో పాడి గేదెలు మృతి..
by Bhanu |
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మూడు పాడిగేదెలు మృతి చెందిన సంఘటన సోమవారం నారాయణపురం గ్రామ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, నడిగూడెం: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మూడు పాడిగేదెలు మృతి చెందిన సంఘటన సోమవారం నారాయణపురం గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తీగల యుగేందర్ రెడ్డి చెందిన రెండు, సైదిరెడ్డికి చెందిన ఒక గేదె రోజు మాదిరిగా మేతకు వెళ్లగా గ్రామ శివారులో గల పంట పొలాల్లో విద్యుత్ తీగలు తగిలి మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. వీటి విలువ రూ. 2 లక్షల వరకు వుంటుందని, ప్రభుత్వం నుంచి ఆర్ధికసాయం అందించాలని వారు కోరారు.
Next Story






