- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రపన్నిన దుండగులను వెంటనే శిక్షించాలి'
దిశ, చౌటుప్పల్: రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రపన్నిన దుండగులను వెంటనే శిక్షించాలని గౌడ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో జెడ్పీటీసీ వీరమల్ల భానుమతి, రాష్ట్ర సర్పంచుల ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల సంఘం తరఫున తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన బీసీల ముద్దుబిడ్డ శ్రీనివాస్ గౌడ్ హత్యాయత్నానికి భారీ కుట్ర జరిగిందని, వారిని పట్టుకున్న పోలీసులకు అభినందనలు అన్నారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేసి నిందితులు ఎంతటివారైనా కఠిన శిక్షలు పడే విధంగా చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ అధ్యక్షుడు పాలకూర్ల యాదయ్య గౌడ్, మోగుదాల సత్తయ్య గౌడ్, సతీష్ గౌడ్, పందుల యాదగిరి గౌడ్, గంగాపురం శ్రీ రాములు గౌడ్, దూసరి నారాయణ గౌడ్, శ్రీశైలం గౌడ్,పట్నం బాలకృష్ణ గౌడ్,లింగ స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.