- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విద్యుదాఘాతం తో రెండు గేదెలు మృతి

X
దిశ, శాలిగౌరారం : విద్యుదాఘాతానికి గురై గేదెలు మృతి చెందిన సంఘటన మండలంలోని ఊట్కూర్ గ్రామంలో జరిగింది. రైతు కోనపాకుల యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం వీచిన భారీ ఈదురు గాలులకు విద్యుత్ స్తంబాలు విరిగిపడడం తో గేదెలు మృతి చెందాయని,సుమారుగా 2,50000 రూపాయలు నష్టం వాటిల్లిందని,ప్రభుత్వం తనకు పరిహారం అందించాలని వేడుకున్నారు.
Next Story