- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిడుగుపాటు కు 2 గేదెలు మృతి
by Bhanu |
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కేంద్రంలోని మూటకొండూర్ మండలం చాడ గ్రామానికి చెందిన గుర్రాల కిష్టయ్యఅనే రైతు తన వ్యవసాయ బావి వద్ద చెట్టు క్రింద కట్టెసిన పాడి గేదెలు ఆదివారం రాత్రి పిడుగుపాటుకు మరణించాయి.

X
దిశ ఆలేరు టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కేంద్రంలోని మూటకొండూర్ మండలం చాడ గ్రామానికి చెందిన గుర్రాల కిష్టయ్యఅనే రైతు తన వ్యవసాయ బావి వద్ద చెట్టు క్రింద కట్టెసిన పాడి గేదెలు ఆదివారం రాత్రి పిడుగుపాటుకు మరణించాయి. ఆ గేదెల విలువ సుమారు 2 లక్షల పైన ఉంటాయి అని భాదిత రైతు కన్నీరు మున్నీరు అయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రెవిన్యూ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. అలాగే పశు వైద్యాధికారి కూడా పరిశీలించారు. పై అధికారులకు సమాచారం ఇస్తానన్నారు.
Next Story






