- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జిట్టా ఆధ్వర్యంలో బీజేపీలో పలువురు చేరిక
by Dishafeatures2 |
X
దిశ, భువనగిరి రూరల్: బీజేపీ రాష్ట్ర నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి, భువనగిరి అసెంబ్లీ కన్వీనర్ చిక్క క్రిష్ణా ఆధ్వర్యంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జిట్టా బాలకృష్ణ వాళ్లకు పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిట్టా బాలకృష్ణ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల విధానాల పట్ల ప్రజలు విసుగెత్తిపోయారని, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోటోళ్ల శ్యామ్ గౌడ్, సురకంటి రంగారెడ్డి, కడెం సాయిలు, కొమ్ము భాను, మైసగోని వెంకటేష్ గౌడ్, కసాని వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Tags
- bhuvanagiri
- bjp
Next Story