- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి రైతు పంట నమోదు చేసుకోవాలి- ఏవో నాగేశ్వరరావు
by velandi.Saikiran |
ప్రతి రైతు పంట నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు ఏవో నాగేశ్వర రావు. తిరుమలగిరిలో

X
దిశ, తిరుమలగిరి: ప్రతి రైతు పంట నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు ఏవో నాగేశ్వర రావు. తిరుమలగిరిలోని 9వ వార్డు నందాపురం గ్రామంలో వానకాలంలో సాగు చేసినటువంటి ప్రతి రైతు పంట నమోదు చేసుకోవాలన్నారు మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు. భూమి పట్టా దార్ పాసుబుక్ తీసుకొని పంటలను నమోదు చేసుకోవాలని ప్రకటించారు. పంటలను సాగుచేసి నమోదు చేసుకొని యెడల మీరు పండించిన పంటలను మద్దతు ధరతో అమ్మలేరని అలాగే రైతు భరోసా కూడా పొందలేరని వ్యవసాయ మండల అధికారి తెలియజేశారు.
Next Story






