- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాలికొదిలేసిన శిలాఫలకం..
by Taduka Kalyani |
శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని అధికారులు, కాంగ్రెస్ నాయకులు గాలికొదిలేశారు.

X
దిశ, నల్లగొండ బ్యూరో: శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని అధికారులు, కాంగ్రెస్ నాయకులు గాలికొదిలేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జూన్ 28న నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో తాగునీరు అందించేందుకు నాగార్జున డిగ్రీ కాలేజీలో రూ. 83 కోట్లతో శంకుస్థాపన చేసి శిలాఫలకం ఏర్పాటు చేశారు. అయితే ఆ శిలాఫలకం గాలికి నేలకొరిగింది. దాన్ని ఏర్పాటు చేసిన అధికారులు కానీ తమ నాయకుడు శంకుస్థాపన చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ పట్టించుకోకుండా చేతులు గాలికి వదిలేశారు.
Next Story






