- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రజల బాధలు, గోస పట్టని రాష్ట్ర ముఖ్యమంత్రి: Raghunandan Rao
by Disha Web Desk 2 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వరద ప్రభావంపై సీఎం కేసీఆర్ కేవలం అధికారలతో సమీక్షలకే పరిమితమయ్యారు. దీంతో విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘దిశ’ పేపర్లో వచ్చిన ‘కేసీఆర్కు వరద చిక్కులు’ అనే ఆర్టికల్పై సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందిచారు. ‘కేసీఆర్కు వరద చిక్కులు? వరద ప్రాంతాల్లో ఏరియల్ రివ్యూలకు దూరం ? రాష్ట్ర వ్యాప్తంగా వరదలతో అల్లాడుతున్న ప్రజలు!! ప్రజల్ని, సమస్యల్ని, వరద బాధితులను వదిలి, మహారాష్ట్ర వైపు పయనిస్తున్న సారు! ప్రజల బాధలు, గోస పట్టని రాష్ట్ర ముఖ్యమంత్రి’ అంటూ రఘునందన్ రావు ట్వీట్ చేశారు
Next Story