- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాజకీయాలను కూడా మార్కెటింగ్ చేస్తున్నారు: మంత్రి
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: భోగి పండుగ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్, ఈవో కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో రాజకీయాలకు కూడా మార్కెటింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే హిందువులకు వ్యతిరేకం అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. దేవుడు కొందరివాడు కాదు.. అందరివాడు అని మంత్రి పేర్కొన్నారు.
Next Story