- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవాలయ భూములు కాపాడుతాం: మంత్రి సురేఖ
by Ajay Maddhiboyina |
రాష్ట్రంలో ఎండోమెంటు భూములను కాపాడుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. మంగళవారం ఎండోమెంట్ ఆఫీసు (బొగ్గులకుంట)లో

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎండోమెంటు భూములను కాపాడుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. మంగళవారం ఎండోమెంట్ ఆఫీసు (బొగ్గులకుంట)లో బోనాల కార్యక్రమంలో మంత్రి సురేఖ పాల్గొన్నారు. కడ్తాల్ విలేజ్ లో డిజిటలైషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక సంవత్సరంలో ఎండోమెంట్ లాండ్స్ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. దేవదాయ భూములను పరిరక్షించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్టు ఆమె పునర్ ఉద్ఘాటించారు.
Next Story






