- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శివరాత్రి పర్వదినాన మంత్రి హరీశ్ రావు కీలక హామీ
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గమ్మ ఆలయంలో జరుగుతున్న మహా శివరాత్రి వేడుకల్లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గమ్మతల్లికి హరీశ్ రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు హరీశ్ రావు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని దేవాలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని అన్నారు. ఏడుపాయల ఆలయానికి ప్రతి ఏటా నిధులు కేటాయిస్తున్నట్లు గుర్తుచేశారు. అంతేగాకుండా.. ఏడుపాయల ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
Next Story