- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nirmala Sitharaman: జోక్యం చేసుకోండి.. నిర్మలాసీతారామన్ ను కోరిన టీ బీజేపీలు
by Prasad Jukanti |
నిర్మలాసీతారామన్ ను కోరిన టీ బీజేపీలు

X
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) ను తెలంగాణ బీజేపీ ఎంపీలు (Telangana BJP MPs) కలిశారు. ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేశ్ ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (Prof.Jayashankar Telangana Agricultural University) అధ్యాపకుల పీఆర్సీ బకాయిల సమస్యలపై వినతిపత్రం అందించారు. గత ఆరేళ్లుగా ఈ సమస్యతో అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్రం వాటా రాకపోతే రాష్ట్ర వాటా గల్లంతయ్యే అవకాశం ఉందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Next Story






