- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రకాష్నగర్లో దగ్ధమైన గుడిసెలను పరిశీలించిన రెవెన్యు అధికారులు
by Web Desk |
X
దిశ, కూకట్పల్లి: బాలానగర్మండల పరిధిలోని బేగంపేట్ ప్రకాష్నగర్లో గ్యాస్ సిలిండర్పేలి అగ్నిప్రమాదం చోటు చేసుకుని దగ్ధమైన గుడిసెలను మండల డిప్యుటి తహసిల్దార్కృష్ణయ్య, ఆర్ఐ గాయత్రి దేవిలు సందర్శించారు. గుడిసెల అగ్ని ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదంలో 3.5 లక్షల నగదు, 20 గ్రాముల బంగారు ఆభరణాలు, దుస్తులు పూర్తిగా కాలిపోయినట్టు డిప్యూటీ తహశీల్దార్ కృష్ణయ్య తెలిపారు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ పైసా పైసా కూడబెట్టుకుని జీవిస్తున్న వారి గుడిసెలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పేద కుటుంబం రోడ్డున పడింది. కనీసం కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఉన్నారని స్థానికులు తెలిపారు.
Next Story