- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాయిపూర్లో జరిగిన కాంగ్రెస్ప్లీనరీకి హాజరైన తెలంగాణనాయకులు
by Dishanational1 |
X
దిశ, కూకట్పల్లి: రాయిపూర్వేదికగా జరిగిన ఏఐసీసీ 85 ప్లీనరి సమావేశానికి శనివారం కూకట్పల్లి నుంచి కాంగ్రెస్నాయకులు, టీపీసీసీ సభ్యులు సత్యం శ్రీరంగం, గొట్టిముక్కల వెంగళరావులతోపాటు పలువురు కాంగ్రెస్నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు సత్యం శ్రీరంగం, గొట్టిముక్కల వెంగళరావులు మాట్లాడుతూ ఐఏసీసీ 85వ ప్లీనరీ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, శ్రేణులలో నూతన ఉత్సాహం నింపుతుందని అన్నారు.
Next Story