రాయిపూర్‌లో జరిగిన కాంగ్రెస్​ప్లీనరీకి హాజరైన తెలంగాణ​నాయకులు

by Dishanational1 |
రాయిపూర్‌లో జరిగిన కాంగ్రెస్​ప్లీనరీకి హాజరైన తెలంగాణ​నాయకులు
X

దిశ, కూకట్​పల్లి: రాయిపూర్​వేదికగా జరిగిన ఏఐసీసీ 85 ప్లీనరి సమావేశానికి శనివారం కూకట్​పల్లి నుంచి కాంగ్రెస్​నాయకులు, టీపీసీసీ సభ్యులు సత్యం శ్రీరంగం, గొట్టిముక్కల వెంగళరావులతోపాటు పలువురు కాంగ్రెస్​నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు సత్యం శ్రీరంగం, గొట్టిముక్కల వెంగళరావులు మాట్లాడుతూ ఐఏసీసీ 85వ ప్లీనరీ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, శ్రేణులలో నూతన ఉత్సాహం నింపుతుందని అన్నారు.



Next Story

Most Viewed