- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..
by Disha Web Desk 11 |
X
దిశ, కూకట్పల్లి: కూకట్ పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని మూసాపేట్ కైత్లాపూర్ ఆర్ఓబీ కింద ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ నరసింగరావు తెలిపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆర్ఓబీ కింద మెట్ల మార్గం వద్ద ఉన్న ఓ గుంతలో సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తి పడి ఉన్నట్లు గమనించారు.
వెంటనే 108 సహాయంతో ఆ వ్యక్తి చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని పోలీసులు తెలిపారు. మృతుడికి సంబంధించిన ఎటువంటి సమాచారం లభించలేదని సీఐ నరసింగరావు తెలిపారు.
Next Story