- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు
by Disha Web Desk 12 |
X
దిశ, పేట్బషీరాబాద్: ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగటంతో బస్సు పూర్తిగా దగ్ధమైన సంఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చత్తీస్గడ్ రిజిస్ట్రేషన్తో ఉన్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు నగరం నుంచి రాయపూర్కు 30 మంది ప్రయాణికులతో బయలుదేరింది. కొంపల్లి ఎక్స్ రోడ్డుకి రాగానే బస్సులో నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చెయగా.. అందరూ హుటాహుటిన దిగిపోయారు. అనంతరం ప్రయాణికులు చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. జీడిమెట్ల ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
Next Story