- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
50 రూపాయలకు పండ్లు ఇవ్వలేదని దుకాణానికి నిప్పు పెట్టిన వర్కర్
by Disha Web Desk 11 |
X
దిశ, నాగర్ కర్నూల్ :- నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తాలో సోమవారం(ఈ నెల 22) రాత్రి గాలి వేగంగా వీచడంతో కరెంటు వైర్లు తగిలి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన పాఠకులకు విదితమే. ఈ ఘటన పై సీఐ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం...సోమవారం రాత్రి షాప్ యాజమానిని 50 రూపాయల పండ్లు అడిగితే ఇవ్వలేదని ఆ దుకాణం లో పనిచేసే వర్కర్ ఆసిద్ (40) దుకాణానికి నిప్పు పెట్టడంతో ఆ దుకాణాలతోపాటు పక్కనే ఉన్న నాలుగు దుకాణాలు ఖాళీ బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదానికి కారణమైన దుండగుడిని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామన్నారు.
Next Story