- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
by Disha Web Desk 6 |
X
దిశ, మెదక్ ప్రతినిధి/పాపన్నపేట: పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగ్ గ్రామ శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పోలీసుల సమాచారం మేరకు రెండు బైకులు ఎదురెదురుగా వస్తు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో నార్సింగ్ గ్రామానికి చెందిన చాకలి రాజు (25) మృతి చెందగా మరో బైక్ పై వెళ్తున్న వ్యక్తి కూడా మృతి చెందాడు. చీకటి కావడంతో అతడి వివరాలు తెలియాల్సి ఉందని పాపన్నపేట ఎస్సై విజయకుమార్ వెల్లడించారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ వెల్లడించారు .
- Tags
- Three killed
Next Story