- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > మెదక్ > ఆ జిల్లాలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ బ్యానర్లు తొలిగింపు
ఆ జిల్లాలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ బ్యానర్లు తొలిగింపు
by Dishanational2 |
X
దిశ,మెదక్ : పీసీసీ అధ్యక్షులు మెదక్ పర్యటనకు రాకముందే మున్సిపల్ సిబ్బంది కాంగ్రెస్ బ్యానర్లు ,ఫ్లెక్సీలు,మెదక్లో తొలగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మెదక్ చర్చికి వస్తున్నారు. అయితే ఆయన రాక ముందే మెదక్లో రోడ్డుకు ఇరువైపుల ఉన్న కాంగ్రెస్ ,నాయకులు.. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి అధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు,ఇతర కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న స్వాగత ఫ్లెక్సీలను తొలగించారు. రేవంత్ రెడ్డి మెదక్కు చేరుకొక ముందే ఫ్లెక్సీలను తొలిగించిన ఘటన సర్వాత్రా చర్చానీయశం అయ్యింది. ఫ్లెక్సీలను అధికారపార్టీ ఆదేశాలమేరకు మున్సిపల్ సిబ్బంది తొలగించారని డీసీసీ అధికార ప్రతినిధి మామీళ్ళ ఆంజనేయులు ఆరోపించారు.
Next Story