పూరి జగన్నాథుడిని దర్శించుకున్న నందీశ్వర్ గౌడ్ దంపతులు..

by Disha Web Desk 7 |
పూరి జగన్నాథుడిని దర్శించుకున్న నందీశ్వర్ గౌడ్ దంపతులు..
X

దిశ, పటాన్ చెరు: హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ ధామ్ పుణ్యక్షేత్రాలలో పూరి జగన్నాథ్ దేవాలయం ఒకటి. ఒరిస్సాలోని ప్రసిద్ధ గాంచిన ఈ పుణ్యక్షేత్రాన్ని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ దంపతులు దర్శించుకున్నారు. చిన్ననాటి మిత్రుల కుటుంబాలతో కలిసి శుక్రవారం పూరికి బయలుదేరిన నందీశ్వర్ గౌడ్.. శనివారం ఉదయం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.



Next Story

Most Viewed