- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పూరి జగన్నాథుడిని దర్శించుకున్న నందీశ్వర్ గౌడ్ దంపతులు..
by Disha Web Desk 7 |
X
దిశ, పటాన్ చెరు: హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ ధామ్ పుణ్యక్షేత్రాలలో పూరి జగన్నాథ్ దేవాలయం ఒకటి. ఒరిస్సాలోని ప్రసిద్ధ గాంచిన ఈ పుణ్యక్షేత్రాన్ని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ దంపతులు దర్శించుకున్నారు. చిన్ననాటి మిత్రుల కుటుంబాలతో కలిసి శుక్రవారం పూరికి బయలుదేరిన నందీశ్వర్ గౌడ్.. శనివారం ఉదయం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Next Story