ఎంపీడీవో ను సన్మానించిన జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు

by Disha Web Desk 9 |
ఎంపీడీవో ను సన్మానించిన జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు
X

దిశ,అల్లాదుర్గం: అల్లాదుర్గం నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన కే శంకర్ ను జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదిరాబాద్ రమేష్ శాలువాతో సత్కరించారు.అల్లాదుర్గం నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన కే శంకర్ ను జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదిరాబాద్ రమేష్ శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదివరకు పలు మండలాలలో సూపర్డెంట్ గా సమర్థవంతంగా పనిచేసి పదోన్నతి తో ఎంపీడీవో గా బాధ్యతలు చేపటారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేలా కృషి చేస్తూ, మండల అభివృద్ధి కోసం సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.



Next Story

Most Viewed