- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎంపీడీవో ను సన్మానించిన జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు
by Disha Web Desk 9 |
X
దిశ,అల్లాదుర్గం: అల్లాదుర్గం నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన కే శంకర్ ను జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదిరాబాద్ రమేష్ శాలువాతో సత్కరించారు.అల్లాదుర్గం నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన కే శంకర్ ను జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదిరాబాద్ రమేష్ శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదివరకు పలు మండలాలలో సూపర్డెంట్ గా సమర్థవంతంగా పనిచేసి పదోన్నతి తో ఎంపీడీవో గా బాధ్యతలు చేపటారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేలా కృషి చేస్తూ, మండల అభివృద్ధి కోసం సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
Next Story