- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వృధాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు…పట్టించుకోని అధికారులు
by Disha Web Desk 11 |
X
దిశ, మద్దూరు : వేసవికాలంలో త్రాగునీరు సరిపోక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మద్దూరు మండలం ధర్మారం మధ్యలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పారుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఇరు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రాగునీరుపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని,పైప్ లైన్ రిపేర్ చేపించి త్రాగునీరు అందేలా చూడాలని ఇరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Next Story