మద్దూరు-ధూలిమిట్ట‌ రైతులకు హై అలర్ట్

by Nallavelli.Anjaneyulu |

మద్దూరు, ధూలిమిట్ట‌ మండల కేంద్రంలోని కొన్ని ప్రాంతాలలో పెద్దపులి సంచారం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.

మద్దూరు-ధూలిమిట్ట‌ రైతులకు హై అలర్ట్
X

దిశ, చేర్యాల : మద్దూరు, ధూల్మిట్ట మండల కేంద్రంలోని కొన్ని ప్రాంతాలలో పెద్దపులి సంచారం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో అటవీశాఖ అధికారుల సూచన మేరకు రాత్రి వేళల్లో వ్యవసాయ బోరు బావులకు సరఫరా అయ్యే 3 ఫేస్ కరెంట్ సరఫరా నిలిపి ఉదయం సరఫరా ఇవ్వనున్నట్లు విద్యుత్ శాఖ ఏడీఈ వెంకట్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి వేళల్లో రైతులు పంట పొలాల వద్దకు వెళ్లవద్దని,ఎక్కడైనా పులి కదలికలు కనిపిస్తే సంబధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని రైతులను కోరారు.

Next Story