- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొడ్డు.. మ్యాడమ్ బాలకృష్ణ
దిశ, మెదక్ టౌన్ : మెదక్ జిల్లా కేంద్రం ద్వారకా గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి మ్యాడమ్ బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ అధికార ప్రతినిధి మ్యాడమ్ బాలకృష్ణ మాట్లాడుతూ రాజకీయ పార్టీకి కార్యకర్తలే బలం అన్నారు. 15 సంవత్సరాలుగా మెదక్ లో అధికారంలో లేకున్నా పట్టు విడవకుండా పార్టీని నమ్ముకున్న వారు అదైర్య పడొద్దని అన్నారు.
గత కొద్దిరోజులుగా నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారన్నారు. ఈ సమయంలో జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేయడం చాలా బాధాకరమని అన్నారు. కార్యకర్తలు బాధలో ఉన్నప్పుడు నాయకులు దైర్యం ఇవ్వాలని తెలిపారు. 119 స్థానాల్లో ఎక్కడ కూడా అభ్యర్థులను ఖరారు చేయలేదని అన్నారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన పార్టీలో పని చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కరుడు గట్టిన కార్యకర్తలు వేరే పార్టీ వాళ్లు ప్రలోభాలకు లొంగొద్దని తెలిపారు.