సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన మహారాష్ట్ర నేతలు

by Dishafeatures2 |
సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన మహారాష్ట్ర నేతలు
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వారంతా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వాళ్లకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ త పాటు మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు ఉన్నారు. కాగా బీఆర్ఎస్ లో చేరిన వారిలో షోలాపూర్ కార్పొరేటర్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు.



Next Story

Most Viewed