రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంఛార్జ్ సెక్రటరీగా మకరంద్

by Gantepaka Srikanth |

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఐఏఎస్​అధికారి మంద మకరంద్​నియమితులయ్యారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంఛార్జ్ సెక్రటరీగా మకరంద్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఐఏఎస్​అధికారి మంద మకరంద్​నియమితులయ్యారు. సోమవారం మసాబ్​ట్యాంక్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2020 బ్యాచ్‌కు చెందిన మకరంద్​ప్రస్తుతం సీసీఎల్ఏ కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఎన్నికల సంఘం కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐఏఎస్​అధికారికి కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.

Next Story