- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనానికి స్పందన..సర్పంచ్ చొరవతో
విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో మిషన్ భగీరథ పైప్లైన్కు ఏర్పడిన లీకేజీని శుక్రవారం పురుగుల యాదయ్య చొరవతో మరమ్మతులు చేయించారు.

X
దిశ, వంగూరు: మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో మిషన్ భగీరథ పైప్లైన్కు ఏర్పడిన లీకేజీని శుక్రవారం సర్పంచ్ పురుగుల యాదయ్య చొరవతో మరమ్మతులు చేయించారు. పైప్లైన్ లీకేజీ కారణంగా విలువైన తాగునీరు భారీగా వృథా అవుతుండగా, ఈ విషయంపై మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో సర్పంచ్ వెంటనే స్పందించి సంబంధిత సిబ్బందితో లీకేజీని సరిచేయించారు. సకాలంలో స్పందించి చర్యలు తీసుకున్న సర్పంచ్ పురుగుల యాదయ్యను గ్రామస్తులు అభినందించారు.
Next Story






