సీతారాముల కళ్యాణ మహోత్సవంలో జేబుదొంగల హల్‌చల్

by Disha Web Desk 23 |
సీతారాముల కళ్యాణ మహోత్సవంలో జేబుదొంగల హల్‌చల్
X

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామాలయ దేవాలయం వద్ద జేబు దొంగలు హల్ చల్ చేశారు.బుధవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుండగా భక్తుల మధ్యలో చేరి దొంగలు చేతివాటం చూపించారు. కొంతమంది భక్తుల జేబులో నుంచి డబ్బులను దొంగలించారు. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed