రెండు వరుసల రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన..

by Disha Web Desk 11 |
రెండు వరుసల రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన..
X

దిశ, నారాయణ పేట ప్రతినిధి : నారాయణ పేట మండలం అప్పక్ పల్లి నుంచి కోటకొండ మీదుగా కోయిలకొండ వరకు రూ. 56 కోట్లతో రెండు వరుసల బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు వరుసల రోడ్డు పనులు పూర్తయితే వాహన చోదకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మోసటి జ్యోతి, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వేపూరి రాములు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed