ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకుంటే.. గ్రామాభివృద్ధికి రూ.50ల‌క్ష‌లు విరాళం మ‌న్నెం ర‌ఘురాంరెడ్డి

by Ratna Kumari |

దిశ, జడ్చర్ల : స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవంగా స‌ర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.50ల‌క్ష‌లు విరాళం అంద‌జేస్తాన‌ని మ‌న్నెం ర‌ఘురాంరెడ్డి తెలిపారు.

ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకుంటే.. గ్రామాభివృద్ధికి రూ.50ల‌క్ష‌లు విరాళం మ‌న్నెం ర‌ఘురాంరెడ్డి
X

దిశ, జడ్చర్ల : స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవంగా స‌ర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.50ల‌క్ష‌లు విరాళం అంద‌జేస్తాన‌ని మ‌న్నెం ర‌ఘురాంరెడ్డి తెలిపారు. గంగాపూర్ గ్రామానికి చెందిన మ‌న్నెం ర‌ఘురాం రెడ్డి.. సామాన్య రైతున‌ని.. త‌న‌కు ఏ పార్టీతో సంబంధం లేద‌ని.. అంద‌రూ క‌లిసి ఏక‌గ్రీవంగా త‌న‌ను గ్రామ స‌ర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.50ల‌క్ష‌లు విరాళం ఇస్తాన‌ని చెప్పారు. అలాగే గ్రామంలో అభివృద్ధి చేసి చూపిస్తాన‌ని.. గ్రామ ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌వేళ‌లా అందుబాటులో ఉండి వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌న వంతుగా కృషి చేస్తాన‌ని తెలిపారు. చాలా వ‌ర‌కు ఎన్నిక‌ల కోసం ఖ‌ర్చు చేస్తుంటారు.. ఇలా ఏక‌గ్రీవంగా ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Next Story