- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏసీబీకి చిక్కిన గుండు మాల్ తహశీల్దార్ పాండు నాయక్
by Disha Web Desk 22 |
X
దిశ, గుండు మాల్: నారాయణపేట జిల్లా గుండు మాల్ మండల తహశీల్దార్ పాండు నాయక్ను ఏసీబీ డీఎస్పీ బి. శ్రీకృష్ణ గౌడ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బుధవారం మండల కేంద్రంలో రైతు మల్లేష్ దగ్గర తహశీల్దార్ రూ. 3000 లంచం డిమాండ్ చేశాడు. ఎందుకు అని అడగగా ఇక్కడ అలాగే ఉంటుందని సమాధానం ఇచ్చాడు. దీంతో రైతు మల్లేష్ ఏసీబీకి సమాచారం ఇవ్వగా డీఎస్పీ తహశీల్ధార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Next Story