- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > ప్రభుత్వ పథకాలు ప్రతీ ఇంటికి అందేలా కృషి : సర్పంచ్ అనసూయమ్మ
ప్రభుత్వ పథకాలు ప్రతీ ఇంటికి అందేలా కృషి : సర్పంచ్ అనసూయమ్మ
దిశ, పాన్ గల్ : ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందేలా కృషి చేస్తామని సర్పంచ్ బంగ్లా అనసూయమ్మ, మాజీ జడ్పీటీసీ రవికుమార్ తెలిపారు.

X
దిశ, పాన్ గల్ : ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందేలా కృషి చేస్తామని సర్పంచ్ బంగ్లా అనసూయమ్మ, మాజీ జడ్పీటీసీ రవికుమార్ తెలిపారు. మండల పరిధిలోని వెంకలాయిపల్లి మహిళలకు వారు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనసూయమ్మ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రధానంగా పారిశుధ్యం తో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేష్, ఏపీఎం వెంకటేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి, సుజీవన్ శాంతి పాల్గొన్నారు.
Next Story






