- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జేపీఎన్సీఈ కళాశాలకు 'ఉత్తమ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల' అవార్డు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల కు రాష్ట్రంలోనే 'బెస్ట్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్' గా అవార్డు లభించింది.

X
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల కు రాష్ట్రంలోనే 'బెస్ట్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్' గా అవార్డు లభించింది. శనివారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర కేబినెట్ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ అవార్డును కళాశాల చైర్మన్ కే.ఎస్ రవికుమార్ కు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు, ఆచార్యులు, ఇంజినీర్లు చైర్మన్ కెఎస్ రవికుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






