- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలంతా వందేమాతరం గేయం ఆలపించాలి : ఎంఈఓ ప్రకాశ్
by Ratna Kumari |
దిశ, అడ్డాకుల : వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తి అవుతున్నా సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం నిర్ణయం మేరకు రేపు ఉదయం 10 గంటలకు దేశ ప్రజలందరూ వందేమాతర గేయం

X
దిశ, అడ్డాకుల : వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తి అవుతున్నా సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం నిర్ణయం మేరకు రేపు ఉదయం 10 గంటలకు దేశ ప్రజలందరూ వందేమాతర గేయం ఆలపించాలని ఎంఈఓ ప్రకాశ్ కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్థులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.
Next Story






