కుమారుడ్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయుడు

by velandi.Saikiran |

కుమారుడ్ని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు చేర్పించిన సంఘ‌ట‌న తుంకుంట చోటు చేసుకుంది.

కుమారుడ్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయుడు
X

దిశ, వీపనగండ్ల: మండలంలోని తుంకుంట గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాలిశ్వరయ్య 8వ తరగతి చదువుతున్న తన కుమారుడు శరత్ ను జెడ్పీహెచ్ఎస్ తూముకుంట పాఠశాలలో చేర్పించి అంద‌రికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సంద‌ర్బంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య లభిస్తుందనడానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు కావడమే నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, మోహన్, నాగరాజు, వెంకట్ స్వామి, రజిని, సిఆర్పి నాగరాజు పాల్గొన్నారు.

Next Story