డెలివరీ బాయ్‌తో ఆ పని చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన లేడీ డాక్టర్

by Bhoopathi Nagaiah |   ( Updated:2025-05-10 09:37:41.0  )
డెలివరీ బాయ్‌తో ఆ పని చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన లేడీ డాక్టర్
X

డాక్టర్‌గా ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ఓ మహిళా వైద్యురాలు డ్రగ్స్‌కు బానిస అయింది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో డాక్టర్‌గా పని చేస్తున్న ఆమె గత కొద్దిరోజులుగా డ్రగ్స్‌కు అడిక్ట్ అయింది. వాట్సాప్‌లో ముంబైకి చెందిన వంశ్ ధక్కర్ నుంచి రూ.5లక్షల విలువైన కొకైన్ ఆర్డర్ చేసిన ఆమె ఇవాళ దానిని డెలివరీ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఆ లేడీ డాక్టర్ ఎవరు? ఇవాళ ఉదయం ఆమె కలిసింది ఎవరు? ఇప్పటి వరకు ఆ వైద్యురాలు డ్రగ్స్ కోసం ఎంత ఖర్చు చేసిందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను ఓపెన్ చేయాల్సిందే.

భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రతరం కానున్నది. భారత సరిహద్దు రాష్ట్రాలపై పాక్ గత రాత్రి నుంచి డ్రోన్స్, మిస్సైల్స్‌తో దాడులకు పాల్పడుతోంది. దీంతో రాజస్తాన్‌, పంజాబ్‌లోని నగరాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాజస్తాన్‌లోని బార్మర్, శ్రీగంగానగర్, జోధ్‌పూర్ సిటీలలో కఠిన ఆంక్షలు విధించారు. వెంటనే ప్రజలు ఎవరింటికి వారు తిరిగి వెళ్లాలని, ఇంట్లోనే ఉండాలని కోరారు. బార్మర్‌లోని అన్ని మార్కెట్లను మూసివేయాలని జిల్లా కలెక్టర్ టీనా దాబీ పేర్కొన్నారు. శ్రీగంగానగర్‌లో పూర్తి లాక్‌డౌన్ అమలులో ఉందని అధికారులు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఆంక్షాలను ఈ లింక్‌లో చూడండి.

ఓ వైపు దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం తీవ్ర స్థాయిలో ఉంది. పాక్​దాడులను మన దేశ సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. ఈక్రమంలోనే పాకిస్తాన్​సోషల్ మీడియాలో పాత వీడియోలు, ఫేక్​న్యూస్​ను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. యుద్ధ భూమిలో వారితో తలపడుతూనే మన దేశ ఆర్మీ ఈ అబద్దపు ప్రచారాలను కూడా దీటుగా తిప్పి కొడుతోంది. ఇందుకు పీఐబీ (ప్రెస్​ఇన్ఫర్​మేషన్​బ్యూరో) 24 గంటలూ పనిచేస్తోంది. ఎలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ పౌర రక్షణ వలంటీర్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. యుద్ధ సమయాలు, సహజ విపత్తులు, లేదా ఇతర అత్యవసర పరిస్థితులలో పౌరుల భద్రతను కాపాడటానికి ఈ వలంటీర్లను నియమిస్తారు. జమ్ముకశ్మీర్‌, ఇతర రాష్ట్రాల్లో ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల పౌర రక్షణ కార్యకలాపాలకు ప్రాధాన్యత పెరిగింది. అయితే నోటిఫికేషన్ జారీ అయిన కొద్ది క్షణాల్లోనే వేలాదిమంది యువకులు పౌర రక్షణ వలంటీర్‌‌గా సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు. ఎక్కువ రాష్ట్రం నుంచి దరఖాస్తు చేసుకున్నారో తెలియాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే.



Next Story

Most Viewed