- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దుబాయ్ జైలు నుంచి విడుదలైన బాధితులకు కేటీఆర్ పరామర్శ
by Disha Web Desk 14 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఓ హత్య కేసులో దుబాయ్లో దాదాపు 18 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వాసులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చోరవతో ఒక్కొక్కరుగా వారు ఇండ్లకు చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 5 గురు వ్యక్తులని కేటీఆర్ పరామర్శించారు.తాజాగా వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించి, బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
గల్ఫ్ జైలు నుంచి విడుదల చేయించినందుకు కేటీఆర్కు వారు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ సార్ వల్లే తాము విడుదలయ్యామని, సార్కు రుణపడి ఉంటామని గల్ఫ్ భాదితుడు మల్లేశం చెప్పారు.
Next Story