- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పేపర్ లీకేజీకి కేటీఆరే కారణమంటూ.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో ఏ పరీక్షలు చూసినా పేపర్ లీకులే అని రేవంత్ ఫైర్ అయ్యారు. నిరుద్యోగుల సమస్యను కేసీఆర్ పరిష్కరించలేదన్నారు. కేసీఆర్ అబద్ధం చెప్పినా రెండు సార్లు అవకాశం ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ పైరవీకారులకు ముందే ప్రశ్నాపత్రాలు అందుతున్నాయని ఆరోపించారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో చిన్న చేపలను బలి చేస్తున్నారన్నారు. పరీక్ష పేపర్ లీకేజీకి కేటీఆర్ కారణమని సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేయరని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ అంశంపై ఈనెల 22న గవర్నర్ ను కలుస్తామన్నారు.
Also Read..
Next Story