- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు మణుగూరులో పర్యటించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
by Kodari Anjali |
భారత ప్రభుత్వ బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఉదయం మణుగూరు పీకే ఓసీ-2 ప్రాజెక్టులో జరిగే గేట్ మీటింగ్లో పాల్గొననున్నారు

X
దిశ, మణుగూరు: భారత ప్రభుత్వ బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఉదయం మణుగూరు పీకే ఓసీ-2 ప్రాజెక్టులో జరిగే గేట్ మీటింగ్లో పాల్గొననున్నారు. 1985లో మణుగూరు జూనియర్ కాలేజీ విద్యార్థి సంఘం ఎన్నికల సమయంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి మణుగూరుకు వచ్చారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా రెండోసారి మణుగూరుకు వస్తున్నారు. ఈ సందర్భంగా పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణికే కేటాయించి మణుగూరు భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
Next Story






