ఘోర ప్రమాదం.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్ని వాహనం

by Web Desk |
ఘోర ప్రమాదం.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్ని వాహనం
X

దిశ, నేలకొండపల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజి సమీపంలో టాటా ఏసీ వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి. పశువులను తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో 11 కె.వి. విద్యుత్ స్తంభం నేలకూలింది. దీంతో నేలకొండపల్లి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ పునరుఘోర ప్రమాదం.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్ని వాహనంద్ధరణ చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed