- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ తనిఖీలు..
by Kodari Anjali |
శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కాలనీలలో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

X
దిశ, భద్రాచలం: శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కాలనీలలో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భద్రాచలంలోని అయ్యప్ప కాలనీలో శనివారం డీఎస్పీ ఎం అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో సీఐ ఎం.నాగరాజు సమక్షంలో సీఆర్పిఎఫ్, స్పెషల్ పార్టీ, సివిల్ ట్రాఫిక్ పోలీసులు కార్టన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని, పెండింగ్ చలానాలు ఉన్న 37 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను, మద్యంను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా గాని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కాలనీ వాసులను కోరారు.
Next Story






