- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎంపీ సోయం బాపూరావు పర్యటన విజయవంతం..
by Disha Web Desk 20 |
X
దిశ, ములకలపల్లి : ఆదిలాబాద్ ఎంపీ, ఆదివాసీ నాయకుడు సోయం బాపూరావు సోమవారం మండలంలోని సీతారాంపురం పరిధిలో సోయంగంగులు గూడెంలో పర్యటించారు. అనంతరం గంగులుగూడెంలో గిరిజనులతో మాట్లాడి ఆదివాసీలు సమస్యలను తెలుసుకున్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా ఈ గ్రామంలో సమస్యలన్నీ తీర్చుతామన్నారు. ఈ కార్యక్రమంలో సోయం సత్యనారాయణ, ఊకే ముక్తేశ్వరవు, బాడిశ బిక్షం దొర, సోయం చిన్నారి, సత్యనారాయణ, పద్దం నాగరాజు, కొండ్రు పద్మ, ఊకే పెద్దమ్మాయి, సడియం వెంకటేష్, తానం లక్ష్మీ, వగ్గేల భద్రం, రత్తమ్మ, పద్మ, నాగమణి, పాల్గొన్నారు.
Next Story