పాము కాటు గురై వ్యక్తి మృతి

by velandi.Saikiran |

పాము కాటుకు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని నిధానపురం గ్రామంలో చోటుచేసుకుంది.

పాము కాటు గురై వ్యక్తి మృతి
X

దిశ మధిర : పాము కాటుకు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని నిధానపురం గ్రామంలో చోటుచేసుకుంది. కనపర్తి సామెల్ ( 44 ) అనే రైతు, కౌలుకు తీసుకున్న పొలంలో మిరప తోట వేశాడు. బుధవారం సాయంత్రం 5 గంట‌ల‌కు ఈ పొలంలో పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. దీంతో సామెల్ కు మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే, పరిస్థితి విషమించడంతో సామెల్ మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. మృతుడుకు ఒక కుమార్తె భార్య ఉన్నారు.

Next Story