22 మంది మావోయిస్టులు లొంగుబాటు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-02-17 10:43:14  IST  )

ఛ‌తీస్ గ‌ఢ్‌లోని సుక్మా జిల్లాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

22 మంది మావోయిస్టులు లొంగుబాటు
X

దిశ, భద్రాచలం : ఛ‌తీస్ గ‌ఢ్ లోని సుక్మా జిల్లాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒక మహిళా మావోయిస్టు ఉండగా పలు ప్రాంతాలకు సంబంధించిన కమాండర్స్, అధ్యక్షులు ఉండటం విశేషం. లొంగిపోయిన వారు అనేక విధ్వంసకర సంఘటనలలో పాల్గొన్నారని, ప్రభుత్వం కల్పించే పునరావాసం కు ఆకర్షితులై లొంగిపోయినట్టు నక్స‌ల్స్ ఆపరేషన్ ఏఎస్పీ రోహిత్ షా విలేకరులకు వెల్లడించారు.

Next Story