- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయుధాలతో సహా లొంగిపోయిన 15 మంది మావోయిస్టులు
by Jakkula.Mamatha |
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులకు విధించిన గడువు దగ్గర పడటంతో, మావోయిస్టులు వరుసగా లొంగిపోతున్నారు.

X
దిశ, భద్రాచలం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులకు విధించిన గడువు దగ్గర పడటంతో, మావోయిస్టులు వరుసగా లొంగిపోతున్నారు. ఒరిస్సా రాష్ట్ర కమిటీ సభ్యుడు సుదర్శన్ సహా 15 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులందరూ మహాసముంద్లోని సరైపాలి బలోడా అడవులలో తమ కార్యకలాపాలు నిర్వహించేవారు. ఆటోమేటిక్, స్వదేశీ ఆయుధాలతో సహా మావోయిస్టులు మహాసముంద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Next Story






