- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్లే సీఎం.. రఘునందన్ కీలక వ్యాఖ్యలు
by Dishafeatures2 |
X
దిశ, వెబ్డెస్క్: బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక ప్రకటన చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ బిడ్డ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. జనాభాలో 55 శాతం మంది బీసీలు ఉన్నారని, వారికి మూడు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చారని అన్నారు. అయితే జనాభాలో ఒక్క శాతం కూడా లేని కేసీఆర్ వర్గానికి నాలుగు పదవులా? అని రఘునందన్ ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలు ఓడిస్తారనే భయంతోనే కేసీఆర్ కామారెడ్డి వెళ్లారని ఆరోపించారు.
గజ్వేల్లో నిర్వహించిన విజయశంఖారావ సభలో రఘునందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హుజూరాబాద్లో ఈటలను ఓడించడానికి ఉపఎన్నికల సమయంలో ఇంటికి రూ.10 లక్షలు ఇచ్చారని, గజ్వేల్లో కేసీఆర్ ఇచ్చాడా? అని ప్రశ్నించారు. గజ్వేల్లో ఈటల గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Next Story