- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కూళ్లకు సర్కారు కీలక ఆదేశాలు.. రేపు ఆ గీతం పాడాలి
by Muthe.Rajitha |
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు అన్ని స్కూళ్లల్లో ఉదయం 10 గంటలకు వందేమాతరం గీతం ఆలపించాలని ఉత్తర్వులు పంపింది. వందేమాతరం రచించి 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని కేంద్రం రాష్ట్ర సీఎస్ లకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో సర్కార్ తాజాగా స్కూళ్లకు ఉత్తర్వులిచ్చింది. పాఠశాలతోపాటు, కలెక్టరేట్లు, అన్ని ప్రభుత్వ ఆఫీసులలో రేపు ఉదయం తప్పనిసరిగా వందేమాతరం పాడాలని పేర్కొంది. కాగా దేశ ప్రజలంతా అందులో పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది.
Next Story






