తెలంగాణలో BSP లక్ష్యమేంటి.. RS ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
తెలంగాణలో BSP లక్ష్యమేంటి.. RS ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమకు ఓకే అని, ఇప్పటికిప్పుడు నిర్వహించినా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. తెలంగాణలో వారు ఏ ఏ స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ ఫోకస్ చేశారు. ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు రచించారు అనే కీలకమైన విషయాలపై ఇటీవల ఆయన ‘దిశ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేగాక, ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ కుంభకోణం గురించి, టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారం గురించీ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వీడియో కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read.: తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేస్తోన్న తలసాని కామెంట్స్.. కేసీఆర్‌కు మరో కొత్త తలనొప్పి..!


Next Story